Latest post

మా భూమి – మా హక్కు – మా ఊపిరి

బలవంతపు భూ సేకరణ ఆపాలని, 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని, రైతు నాయకుడు ఎం.అప్పలరాజు పై పెట్టిన పీడీ యాక్ట్ ను తక్షణమే రద్దుచేసి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లిలో జరిగిన సదస్సు లో పాల్గొన్న AIKS జాతీయ నాయకులు పి. కృష్ణ ప్రసాద్..

గుంటూరులో 30,31,01 తేదీల్లో జరిగే అఖిలభారత కిసాన్ సభ (AIKS) జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయండి

తిరుపతి జిల్లా చిట్వేల్ : అఖిల భారత కిసాన్ సభ (AIKS) జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని జిల్లా రైతు సంఘం నాయకులు పందికాళ్ళ మణి కోరారు మంగళవారం తిరుపతి జిల్లా చిట్వేల్ ఎంపీడీవో మండల కార్యాలయం ఆవరణములో సమావేశాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసి ఈ సందర్భంగా పందికాళ్ళ మణి మాట్లాడుతూ అఖిల…

మే 20న జరుగు దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి – కార్మిక, కర్షక సంఘాల పిలుపు

సమ్మె జయప్రదానికై ప్రాతూరులో సన్నాహక సమావేశం. కార్మికులు పోరాడే సాధించుకున్న కార్మిక చట్టాలు అమలు చేయాలని, నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని, కనీస వేతనం 26000 అమలు చేయాలని కోరుతూ, ఈనెల 20వ తేదీన దేశవ్యాప్త మైన జయప్రదం చేయాలని కోరుతూ, ఏపీ రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు ముసునూరు సుహాస్…

ఏనుగుల విధ్వంసం నుండి పంటను – రైతు ప్రాణాలను కాపాడండి!

రేణిగుంట మండలం మామండూరు గ్రామానికి చెందిన 130 ఎకరాలు మామిడి తోట చందూర, బెంగళూర ,బెనిష, నీలం, రుమానియా రకాల మామిడి కాయలు చేతికొచ్చిన పంటను తినడానికి చెట్లు విరచి 20 రోజులుగా ధ్వంసం చేస్తున్నాయని రైతుల కూడా ప్రాణహాని ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.జిల్లా ఫారెస్ట్ అధికారులు, జిల్లా కలెక్టర్ ,శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే…

అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాలి.

తాడేపల్లి రూరల్ : వేసవికాలం అకాల వర్షాలకు పంటలు నేలకొరిగి దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాలని, ఏపీ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం బీభత్సమైన గాలులతో, అకాల వర్షం కురిసి, పంటలు దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు, ఎంటిఎంసి పరిధిలోని కుంచనపల్లి గ్రామంలో రైతులను కలిసి నష్టపోయిన…

పాకాల లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు.

బాలాజీ ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి,చలివేంద్ర ప్రారంభించిన రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి. హేమలత. ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ ఆధ్వర్యంలో జెండా ఎగరేసిన ఇ. మధుసూదన్ రావు, పంచాయితీ కార్మికుల ఆధ్వర్యంలో జెండా ఎగరవేసిన సర్పంచ్ కస్తూరి. సి ఐ టి యు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పి.హేమలత మాట్లాడుతూ కార్మిక…

మంగళ సూత్రాలను తాకట్టు పెట్టాను

  ఎరువులు పురుగు మందులు అన్ని అప్పులే చివరికి చెవి దిద్దులు ముక్కుపుడక తాకట్టు పెట్టి కూలి డబ్బులు ఇచ్చాము ప్రతి సంవత్సరం కొంతమంది కూలీలు కూడా డబ్బులు ఇవ్వలేక మోహo చాటు వేస్తున్నాం . తాకట్టు పెట్టిన బంగారం వెంటనే విడుదల చేయకపోతే బంగారం ఇవ్వలేదని బంగారం తాకట్టు పెట్టుకున్న వ్యాపారి కబురు చేశారు….

ఏనుగు దాడిలో మృతి చెందిన రైతుకు నష్టపరిహారం 10 లక్షలు చెల్లించాలి

  చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ కొత్తపల్లి గ్రామ సమీపంలో దాసరగూడెంకు చెందిన సిద్దయ్య ( 65) ను ఏనుగు తొక్కి చంపేయడం తో ఆ కుటుంబం వీధిన పడ్డది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్నిదని రైతు సంఘం జిల్లా కార్యదర్శి హేమలత అన్నారు. ఇప్పటికీ చంద్రగిరి మండలం, పులిచర్ల మండలం ,ఇప్పుడు చిన్నగొట్టిగల్లు…

జయరామ్ చౌదరి ఆస్తులు జప్తు చేసి రైతులందరికీ వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలి – ఎ.పి. రైతు సంఘం

ఐదు సంవత్సరాలుగా రైతులకు చెల్లించాల్సిన చెరకు బకాయిల చెల్లించకుండా అదృశ్యమైన జయరామ్ చౌదరిని ఎలాంటివాడు అన్నది ఇప్పుడు అందరికీ అర్థమైనది. రాజకీయ నాయకులను, కోర్టులను అడ్డం పెట్టుకొని రైతులపై తప్పుడు కేసులు వేసి వేధిస్తున్నాడు. ఇప్పటికైనా అతనిని జైల్లో పెట్టి అతని ఆస్తులు జప్తు చేసి రైతులకు న్యాయం చేయాలని ఏ.పీ రైతు సంఘం జిల్లా…

తాడేపల్లి లో రైతు సంఘం నాయకులు పర్యటన

తాడేపల్లి హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ గోడ వద్ద మురుగు వర్షపు నీరు పోక ఉండవల్లి, తాడేపల్లి, నులకపేట ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. సుమారు 150 ఎకరాల వ్యవసాయ భూమి ముంపుకు గురవుతుంది గతంలో ఈ డ్రైనేజీ కాల్వను పూడికలు తీసి వర్షపు నీరు ప్రవాహానికి అంతరాయం లేకుండా ఉండేది .ప్రస్తుతం గోడ ఆటంకంగా ఉండి హిందుస్థాన్…